Friday, April 17, 2020

ఏపీలో కరోనా: ఈగవాలిన ప్రభుత్వానిదే బాధ్యత, చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ.. బొత్స విసుర్లు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలపై ఈగవాలిన బాధ్యత ప్రభుత్వానిదేనని మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం రెస్పాన్సిబులిటీ అని, స్వేచ్ఛగా జీవించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన నేతలు.. చౌకబారు ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34HcNyo

Related Posts:

0 comments:

Post a Comment