Tuesday, December 29, 2020

కృష్ణా నదిలో ప్రమాదకర ప్రయాణం: మనుషులతోపాటు పశువులు కూడా, పడవలకు కట్టి ఈడ్చుకుంటూ..

అమరావతి: కుటుంబంలో మనిషిలో చూసుకునే పాడి పశువుల పట్ల వాటి యజమానులు కొందరు అమానుషంగా వ్యవహరించారు. తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, బండి ఆత్మకూరు వైపు కృష్ణా నదిలో ప్రమాదకరంగా పడవలకు కట్టుకుని పశువులను తీసుకెళ్లారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WVSEBr

Related Posts:

0 comments:

Post a Comment