వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 34వ రోజుకు చేరాయి. ఎముకలు కొరికే చలిలోనూ రోడ్లపైనే మొండిగా బైఠాయించిన రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. సమస్య పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘాల నేతలతో బుధవారం చర్చలు జరుపనుంది. అయితే..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3objKkl
పట్టు సడలించని రైతులు -ఇంకొద్ది గంటల్లో కేంద్రంతో చర్చలు -అమిత్ షా కీలక మంతనాలు
Related Posts:
రాజధాని గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు .. మందడం, కృష్ణాయ పాలెంలో ఉద్రిక్తతరాజధాని అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి . రాజధాని అమరావతి కోసం అమరావతి రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిం… Read More
మరొకరితో చనువుగా ఉంటోంది, జీర్ణించుకోలేకపోయా.. అందుకే దివ్యను హత్యచేశా, విచారణలో వెంకటేశ్..బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య చేసింది వెంకటేశ్ అని పోలీసులు ప్రకటించారు. మరో అబ్బాయితో చనువుగా ఉంటుందనే కారణంతో దివ్యపై వెంకటేశ్ కక్ష పెంచుకున్నారని పో… Read More
ఐఐటీ మద్రాసు: లేడీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు, ప్రాజెక్ట్ అధికారి అరెస్ట్చెన్నై: ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాసు ప్రాజెక్ట్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళా పీహెచ్డీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు తీసే ప్రయత్నం చ… Read More
ఓ అమ్మాయి కోసం స్కూల్ లో ఇద్దరు టీచర్ల గొడవ, కక్ష, పక్కాప్లాన్ తో హత్య, భయంతో ఆత్మహత్య!లక్నో/ అహమ్మదాబాద్: విద్యార్థులకు బుద్దిమాటలు చెప్పాల్సిన టీచర్లు ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇద్దరు టీచర్లు ఒకే అమ్మాయిని ప… Read More
వివేకా హత్య కేసులో ట్విస్ట్..సీల్డ్ కవర్లో జగన్ సర్కారు రిపోర్టు..సీబీఐ విచారణపై హైకోర్టులో టెన్షన్ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి హైకోర్టులో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేక… Read More
0 comments:
Post a Comment