ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక దేశం మొత్తంలో ఎక్కడా దైనందిన కార్యక్రమాలు, వర్తక వాణిజ్యాలు జరగటం లేదు. నిత్యావసరాలను మినహాయించి అన్నీ వ్యాపారాలు ప్రస్తుతం మూత పడ్డాయి. ఇక ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXN6aY
ఆర్బీఐ చెప్పినా ఆదేశాలు అందలేదంటున్న బ్యాంకులు .. ఈఎంఐల చెల్లింపు పై గందరగోళం
Related Posts:
ఆయన మంత్రదండం వల్లే: వైఎస్ జగన్ గెలుపుపై జేసీ సంచలన వ్యాఖ్యలుఅమరావతి: ఎప్పుడూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు. అయితే, తాజాగా ఏపీ స… Read More
మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య.. చివరి ఫోన్ కాల్స్ ఎవరికి ? డైరీలో!బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ పర్సనల్ సెక్రటరీ (పీఏ) రమేష్ ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే పోలీ… Read More
TSRTC Strike: హైకోర్టు సూచన, సమ్మెపై అశ్వద్ధామ రెడ్డి ఏమన్నారంటే?హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేత అశ్వద్ధామ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైకోర్టులో విచారణ… Read More
బికినీ వేసుకున్న ముద్దుగుమ్మ.. బీచ్లో అలా తిరగొద్దని ఫైన్..!మనీలా : బీచుల్లో అరకొర దుస్తులు వేసుకుని తిరగడం కామన్. ఒంటి నిండా దుస్తులు కనబడటం బీచుల్లో తక్కువే అని చెప్పొచ్చు. అలాంటిది బీచ్లో ఓ మహిళ బికినీ వేసు… Read More
పానీ ఔర్ కరెంట్ కట్.. 27 మంది మాజీ ఎంపీలకు షాక్..!ఢిల్లీ : మాజీ ఎంపీలకు గట్టి షాక్ తగలనుంది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా అధికారిక బంగ్లాలు ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీలకు ఝలక్ ఇచ్చింది లోక్సభ ప్యానె… Read More
0 comments:
Post a Comment