ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మెజార్టీ ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక దేశం మొత్తంలో ఎక్కడా దైనందిన కార్యక్రమాలు, వర్తక వాణిజ్యాలు జరగటం లేదు. నిత్యావసరాలను మినహాయించి అన్నీ వ్యాపారాలు ప్రస్తుతం మూత పడ్డాయి. ఇక ఉద్యోగులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WXN6aY
ఆర్బీఐ చెప్పినా ఆదేశాలు అందలేదంటున్న బ్యాంకులు .. ఈఎంఐల చెల్లింపు పై గందరగోళం
Related Posts:
రూ.12 కోట్ల ఆస్తి, చేతిలో 6.5 లక్షల నగదు, బీఎండబ్ల్యూ కారు.. ఒక్క క్రిమినల్ కేసు లేదట..మహారాష్ట్ర ఎన్నికల బరిలో వర్లీ నుంచి పోటీచేస్తోన్న శివసేన నేత ఆదిత్య థాకరే తన ఆస్తుల చిట్టాను అఫిడవిట్లో పేర్కొన్నారు. తన వద్ద రూ.12 కోట్ల ఆస్తి పాస్… Read More
మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో చోటా రాజన్ సోదరుడు.. ఆర్పీఐ నుంచి పోటీ, ఏ స్థానమో తెలుసా..?మహారాష్ట్ర ఎన్నికల బరిలో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తొలిసారిగా థాక్రే కుటుంబం నుంచి బరిలోకి దిగిన ఆదిత్య థాక్రే.. హౌ ఆర్ యూ వర్లీ పేరుతో ప… Read More
‘బీజేపీ ఎమ్మెల్యేలం.. ఎంపీలం అంటే చితక్కొడతారు’బెంగళూరు: బీహార్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ బీహార్కు అండగా ఉంటామ… Read More
కశ్మీర్లో పిల్లలు కూడ నిర్భంధంలోనే....!జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు తర్వాత రాష్ట్రాన్ని పూర్తి భద్రత వలయంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రజలను ప్రభావితం… Read More
విమానాశ్రయాలే టార్గెట్: ఢిల్లీలో నలుగురు ఉగ్రమూకలు..అలర్ట్ చేసిన ఇంటెలిజెన్స్దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ నగరం ఇప్పటికే పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. జైషే మహ్మద్ ఉగ్రవాద స… Read More
0 comments:
Post a Comment