న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాధి ప్రబలకుండా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే స్వీయ నియంత్రణ పాటిస్తూ లాక్ డౌన్ కు సహకరాంచాలని ప్రజలకు పలు మార్లు విజ్ఞప్తి చేసిన ప్రధాని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే దిశగా రాష్ట్రాలకు తగు సూచనలు చేస్తున్నారు. జన సమూహాలను విజయవంతంగా అడ్డుకోగలిగితే కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UO7Qzc
సీఎంలతో గురువారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..! లాక్ డౌన్ ఆంక్షలు కఠిన తరంపై దిశానిర్ధేశం..!!
Related Posts:
జైషే క్యాంపుపై దాడిని సమర్థించిన అమెరికా..సరిహద్దుల్లో పరిస్థితి చక్కదిద్దాలను ఇరుదేశాలకు స్పష్టీకరణన్యూఢిల్లీ : ఉగ్ర మూకలు నక్కిన క్యాంప్ పై దాడి చేసిన భారత్ కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కెనడా, చైనా దేశాలు సపోర్ట్ చేయగా .. తాజాగా… Read More
మాకు 22 సీట్లు వస్తే.. కన్నడిగుడే ప్రధానమంత్రి అవుతారు: మా నాన్న రెడీగా ఉన్నారు:మండ్య: కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానంపై ఏర్పడిన పీటముడి ఇప్పట్లో వీడేలా లేదు. ఈ స్థానాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ గానీ, జనతాదళ్ (ఎస్) గానీ సిద్ధంగా… Read More
వైసిపి లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ : ఎన్నికల బరిలోకి ఎక్కడి నుండి..!ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ..ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు అయిన నార్నె శ్రీనివాస రావు వైసిపి కండువా కప్పుకున్నారు. ఆయన కొంత కాలంగా జగన్ … Read More
ఇక బీర్ల స్థానంలో లిక్కర్..! బీర్ బాబులను బేర్ మనిపిస్తున్న అబ్కారి నిర్ణయం..!హైదరాబాద్ : ఇది ఖచ్చితంగా బీరు ప్రియులకు చేదు వార్తే..! వేసవి తాపం పెరుగుతోంది. సాయంత్రానికి జిహ్వ చాపల్యం ఉన్న మందు బాబులు కాస్త బీరుతో గొంతు తడ… Read More
యడ్డీ కామెంట్లపై దుమారం .. జవాన్ల ధైర్య సాహసాలతో రాజకీయాలా ? అని కాంగ్రెస్ మండిపాటున్యూఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిని బీజేపీ రాజకీయ వాడుకోవాలని చూడటం దుమారం రేపుతోంది. కర్ణాటక బీజేపీ ముఖ్య నేత… Read More
0 comments:
Post a Comment