Thursday, August 26, 2021

భీతావహం: కాబూల్ జంట పేలుళ్లలో 60కి చేరిన మరణాలు, వీరిలో 12 మంది అమెరికన్ సైనికులు, 120మందికిపైగా తీవ్రగాయాలు

కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందారు. వీరిలో 12 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. 120 మందికిపైగా పౌరులు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురు అమెరికా సైనికులు ఉన్నారు. మృతుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Basb5g

Related Posts:

0 comments:

Post a Comment