దేశంలో థర్డ్ వేవ్ మొదలైందనే వార్తలు వణికిస్తుంటే.. తాజాగా సైంటిస్టులు మరో బాంబు పేల్చారు. 2022లో కొవిడ్ సూపర్ వేరియంట్ మన దేశాన్ని కుదిపేస్తుందని అంటున్నారు. దాన్ని కొవిడ్-22గా పిలుస్తున్నారు. టీకా వేయించుకోని వారిపై అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అంచనా వేశారు. వారు సూపర్ స్ప్రెడర్లుగా మారతారని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత డెల్టా వేరియంట్ కంటే అది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yplL0d
Thursday, August 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment