రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి 50 మందితో కూడిన జాబితాను విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ జాబితాలో బీజేపీ సన్నిహితులే ఎక్కువగా ఉన్నారని.. అందుకే పార్లమెంటులో ఆ వివరాలను వెల్లడించలేదని ఆరోపించారు. 'పార్లమెంటులో నేనో సాధారణ ప్రశ్న అడిగాను. బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలు ఎగ్గొట్టిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ybGDzd
ఆర్బీఐ జాబితాతో బట్టబయలు.. అందుకే బీజేపీ ఆ విషయం దాచిందన్న రాహుల్ గాంధీ..
Related Posts:
కరోనా బారిన పడ్డ వైసీపీ నేతల జాబితాలో మరో ఎమ్మెల్యే: వైరస్ కేసుల్లో ఆయన జిల్లా టాప్కాకినాడ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో శాసన సభ్యుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనా కోరల్లో… Read More
Coronavirus: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్, మంత్రి శ్రీరాములు ఇంటికి!బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వీఐపీల జాబితా రోజురోజుకు చాంతాడంత పెరిగిపోతుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ సీఎంలు, ఎమ్మెల్య… Read More
భర్త, అత్తామామ వేధింపులు: అపార్ట్మెంట్పై నుంచి కూతురుతో సహా దూకిన టెక్కీ మనోజ్ఞగుంటూరు: నగరంలోని లక్ష్మీపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తతోపాటు అత్తమామల వేధింపులు భరించలేక.. ఓ వివాహిత తన 9 నెలల కూతురుతో ఐదంతస్తుల భవనంపైనుంచి … Read More
చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ - 29 మంది మృతి - రీఓపెనింగ్ తర్వాత భారీ ప్రమాదం!ఉత్తర చైనాలోని షాంగ్జీ రాష్ట్రంలో రెస్టారెంట్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. గాయపడ్డ మరో 28 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. షాంగ్… Read More
బాధే కాదు.. నవ్వూ తెప్పించింది: నాలో ఆర్ఎస్ఎస్ భావజాలం: బీజేపీ నేతకు వైసీపీ ఎమ్మెల్యే రిటార్ట్తిరుపతి: విప్లవ రచయితల సంఘం సీనియర్ నేత వరవరరావును విడుదల చేయాలంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అప… Read More
0 comments:
Post a Comment