ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో బయటపడ్డ ఈ మహమ్మారి క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఈ వ్యాధికి ఇప్పటి వరకు సరైన మెడిసిన్ కనుగొనలేదు. అయితే పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2USSAkA
పిల్లలకు మాత్రమే: లాక్డౌన్ సమయంలో పిల్లలు ఏంచేస్తున్నారు..వారి ఫోటోలను మాకు పంపండి
Related Posts:
రాష్ట్రాలకు నిధుల కోతలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సంచలన వ్యాఖ్యలు‘‘తెలంగాణ నుంచి కేంద్రానికి ఏటా 2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో వెళితే... తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం 1.12లక్షల కోట్లే. ప్రస్తుత మోదీ స… Read More
చైనా వుహాన్ నుంచి భారత్కు తిరిగొచ్చిన 406 మందికీ కరోనావైరస్ నెగెటివ్న్యూఢిల్లీ: కరోనావైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వందల నుంచి వేలకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల… Read More
హస్తిన అభివృద్ధికి మోడీ ఆశీస్సులు కావాలి, విధాతలు మీరే.. ప్రజలనుద్దేశించి అరవింద్ కేజ్రీవాల్కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో కలిసి పనిచేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో క… Read More
జపాన్ నౌకలో కరోనా వైరస్ వ్యాప్తి: మరో ఇద్దరు భారతీయులకు పాజిటిక్, ఐదుకు చేరిన సంఖ్యకరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. జపాన్ నౌకలో ఉన్న మరో ఇద్దరు భారతీయులు వైరస్ సోకిందని అధికారులు ధృవీకరించారు. వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నార… Read More
2వేల రూపాయల నోట్లు రద్దు.. బ్యాంకుల నుంచి ఆ కరెన్సీ వెనక్కి.. మోదీ సర్కార్ ఏం చెప్పిందంటే..దేశంలోని అతిపెద్ద జాతీయ బ్యాంకు తన శాఖలన్నింటికీ ఎమర్జెన్సీ ఆదేశాలు జారీచేసింది. చిన్న పట్టణాలు మొదలుకొని మెగా సిటీల దాకా అన్ని బ్రాంచ్లకు ఉన్న రూ.2వ… Read More
0 comments:
Post a Comment