Wednesday, April 29, 2020

కరోనా వైరస్ వైసీపీ నేతలకు ఏటీఎంగా .. వారి వల్లే కరోనా ఇంతగా .. చంద్రబాబు ఫైర్

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాజా కరోనా లాక్ డౌన్ పరిస్థితులపై, అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడే ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ఇక కరోనా వైరస్ వైసీపీ నాయకులకు ఏటీఎంలా మారిందని, కరోనా పేరుతో అక్రమ వసూళ్ళకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cSiSuC

Related Posts:

0 comments:

Post a Comment