Wednesday, April 29, 2020

నాడు టీడీపీ..నేడు వైసీపీ: వనజాక్షి వ్యవహారంలో మరో రచ్చ: అధికార పార్టీనేత కనుసన్నల్లో..!

టీడీపీ ప్రభుత్వ హాయంలో ఏపీలో మహళ పైన దాడులు అనగానే ప్రతిపక్ష టీడీపీ తెర మీదకు తెచ్చిన అంశం ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి వ్యవహారం. నాడు టీడీపీ ప్రభుత్వంలో విప్ గా పని చేసిన చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్‌లో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తహసీల్దార్ వనజాక్షిని పిలిపించి నచ్చ చెప్పి పంపిచా ల్సిన పరిస్థితి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VNod0P

Related Posts:

0 comments:

Post a Comment