తెలంగాణలో పీసీసీ చీఫ్ పదవీ కాక రేపుతోంది. కొత్త నేతపై కసరత్తు జరుగుతోంది. వాస్తవానికి ఎంపిక జరిగింది.. ప్రకటించడమే తరువాయి అనే ప్రచారం జరుగుతోంది. కానీ సోనియా గాంధీ మాత్రం సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో కలిసి పనిచేస్తామని కొందరు నేతలు అంటుండగా.. బీసీలకే అని మరో వాయిస్ వినిపిస్తోంది. అయితే ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nuu72c
Thursday, December 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment