సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ 'మర్డర్' సినిమాతో మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే .ఇప్పటికే కోర్టులు , కేసులు అంటూ పలు వివాదాలు చెలరేగిన ఈ సినిమా విషయంలో రాం గోపాల్ వర్మ తాజాగా మరో బాంబ్ పేల్చారు. ఈ సినిమాను ఈ నెల 24 న రిలీజ్ చేస్తున్నామని వర్మ ప్రకటించారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mz6wfk
Friday, December 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment