శబరిమల: శబరిమలలో అయ్యప్ప స్వామి వారు మకరజ్యోతి రూపంలో దర్శనం ఇచ్చారు. మకరజ్యోతి దర్శనం కోసం అయ్యప్ప మాలధారణ వేసినవారు, ఇతర భక్తులు పోటెత్తారు. పంబానది, సన్నిధానం, హిల్టాప్, టోల్ ప్లాజా వద్ద మకరజ్యోతి దర్శనం కోసం ట్రావెన్కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. పొన్నంబలమేడు నుంచి భక్తలకు దర్శనం ఇచ్చారు. శబరిగిరులు స్వామియే శరణం అయ్యప్ప
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TNyBla
మకరజ్యోతి దర్శనం, స్వామియో శరణమయ్యప్ప నినాదాలతో మార్మోగిన శబరిగిరులు
Related Posts:
మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసులో హైకోర్టులో ఊరటఎప్పుడూ కాంట్రవర్సీలకు పోకుండా తనపని తానూ చేసుకుపోయే మెగాస్టార్ చిరంజీవికి ఆ కేసు తలనొప్పి నుండి కాస్త ఉపశమనం లభించింది. ఇంతకీ ఏ కేసు అంటారా ? గత ఎన్న… Read More
ధనప్రవాహం: గుంటూరులో బంగారం, విశాఖలో నగదు, కడపలో చీరెలు..!అమరావతి: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాలుగు రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయల లెక్క చూపని నగదు బయటపడ్డాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ప్రతి జిల్లాలో,… Read More
డ్రగ్స్ ముఠాలో దేవాలయ అర్చకుడు ... తెలంగాణలో సంచలనండ్రగ్స్ ముఠాలో పోలీసులకు చిక్కిన ఓ అర్చకుడి ఉదంతం తెలంగాణా రాష్ట్రంలో కలకలం రేపుతుంది. హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన కోటి రూపాయల విలువచేసే కొకైన్, హె… Read More
361 కోట్ల ఫీజు బకాయిలు..! చదువులు ముందుకు సాగేదెలా అమాత్యా..??హైదరాబాద్ : విద్యార్థుల్లో కోటి ఆశలు నింపుతున్న ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం నత్త నడక నడుస్తోంది. అంతే కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ న… Read More
రఫెల్ రహస్యం శత్రువులకు చేరింది ? సమాచారం ఆధారంగానే పిటిషన్.. కేంద్రం అఫిడవిట్, నేడు విచారణన్యూఢిల్లీ : రఫెల్ యుద్ధ విమానాల ఒప్పంద పత్రాల రహస్యం శత్రువులకు చేరిందా ? వారికి చేరిన సమాచారం ఆధారంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారా ? అంటే … Read More
0 comments:
Post a Comment