బెంగళూరు: కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి సోమవారం కొట్టి పారేశారు. తమ పార్టీ నుంచి లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఎవరూ వెళ్లరని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టలేరన్నారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా బీజేపీలో చేరరని చెప్పారు. ఆపరేషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ALt33r
కన్నడనాట మళ్లీ ట్విస్ట్లు:నేను చూసుకుంటా..కాంగ్రెస్ శివకుమార్కు సీఎం, అవిశ్వాసానికి బీజేపీ ప్లాన్!
Related Posts:
దేశవ్యాప్తంగా ప్రారంభమైన తొలివిడత పోలింగ్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్… Read More
ఏపీలో ఓట్ల పండుగ : పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలుఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఏపీలో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం ఉత్సాహం … Read More
ఇదీ పరిస్థితి: ఓట్ల పండగ కోసం తరలిన జనం: కిటకిటలాడిన బస్సులుఅమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ కోసం ప్రజలు సిద్ధమయ్యారు. వివిధ నగరాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వస్థల… Read More
ఎన్నికల శుభకార్యం .. ఓటు వెయ్యాలని ఆహ్వానపత్రిక ..శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ క్రియేటివిటీఏపీలో పోలింగ్ ప్రారంభమైంది . ప్రతి జిల్లాలోనూ పోలింగ్ పర్సంజేట్ పెంచటం కోసం అధికారులు చాలా ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ వినూ… Read More
పాపం .. యాంకర్ రష్మీ ఓటు కోసం ఎన్ని పాట్లు పడిందో మీకు తెలుసా ?తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ మొదలైంది . ఇప్పటికే ఉద్యోగ నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఓటు వేయడానికి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు . ఇంకా చాలా మంది … Read More
0 comments:
Post a Comment