వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ వెళ్ళి రావటం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించటం పై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు . ఇప్పటికే ప్రజలకు ఒక రూల్ వైసీపీ నేతలకు ఒక రూలా అని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు మంత్రి ఆదిమూలపు సురేష్ ను కూడా క్వారంటైన్ కు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తాజాగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vlemxs
Friday, April 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment