గుంటూరు: గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చుండూరు పోలీస్స్టేషన్ ఎస్ఐ శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు సేవించి బలవన్మరణానికి ప్రయత్నించారు. సకాలంలో వారిని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. చుండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f3fn7w
Saturday, May 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment