దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 4092మందిని కొవిడ్ బలితీసుకోగా, కొత్తగా 4.03లక్షల కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o2y8Mw
బిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదు
Related Posts:
ఏపిలో 27 నుండి ఇంటర్..మార్చి 18 నుండి పదో తరగతి పరీక్షలు : 15న డీఎస్సీ మెరిట్ జాబితా..ఏపిలో పరీక్షల కాలం మొదలైంది. ఒక వైపు ఎన్నికల సమయం.. మరో వైపు పరీక్షల టెన్షన్. వచ్చే పరీక్షల షెడ్యూల్ ను ఏపి ప్రభుత్వం ప్రకటించింది. డీ… Read More
రోజూ 30 ఫ్లైట్ల బ్యాన్ ..? కొనసాగుతోన్న ఇండిగో విమానాల నిలిపివేతముంబై : బడ్జెట్ ఫ్రెండ్లీ విమానయాన సంస్థ .. ఇండిగో తమ విమాన సేవలను నిలిపివేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పైలట్లు లేరని, పొగ మంచు కురుస్త… Read More
భూపేన్ హజారికాను వరించిన భారతరత్న పురస్కారాన్ని తిరస్కరించిన కుమారుడు తేజ్అస్సోం ముద్దు బిడ్డ భారత రత్న గ్రహీత భూపేన్ హజారికా కుమారుడు తన తండ్రికి వచ్చిన అత్యున్నత పౌర పురస్కారం అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. అస్సోం సిటిజన్ షి… Read More
సంచలనం ... టిక్ టాక్ యాప్ నిషేధం... ఎందుకో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయంసోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్ యాప్ ను బ్లూవేల్ యాప్ తో పోలుస్త… Read More
మైనర్ బాలికతో బలవంతపు పెళ్లి.. ఆ పై అత్యాచారం..!హైదరాబాద్ : అతడికి 30 ఏళ్లు. ఆమెకు 17 ఏళ్లు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. అంతేకాదు పెళ్లి చేసుకోవాలంటూ వేధించాడు. అయితే అతడి వేధింపులతో సతమతమైన… Read More
0 comments:
Post a Comment