న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతిలో కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. 24 గంటలు గడిచేసరికి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా రెండోరోజు కూడా నాలుగు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h9i2PC
వరుసగా రెండో రోజూ.. 4 వేలకు పైగా కరోనా మరణాలు: 4 లక్షలకు పైగా కొత్త కేసులు
Related Posts:
weather update: హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజులపాటు వర్షాలుహైదరాబాద్: నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా.. రాగల మూడు రోజులపాటు ఈ వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ కే… Read More
వారఫలితాలు తేదీ 27 ఆగష్టు శుక్రవారం నుండి 2 సెప్టెంబర్ గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
భీతావహం: కాబూల్ జంట పేలుళ్లలో 60కి చేరిన మరణాలు, వీరిలో 12 మంది అమెరికన్ సైనికులు, 120మందికిపైగా తీవ్రగాయాలుకాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల గురువారం సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ పేలుళ్లలో ఇ… Read More
కాబూల్ విమానాశ్రయం జంట పేలుళ్లను ఖండించిన తాలిబన్: ఐఎస్ ఉగ్రవాదుల పనేనంటూ..కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్ల ఘటనలను తాలిబన్లు ఖండించారు. ఇలాంటి ఘటనలను తాము అంగీకరించబోమని తెలిప… Read More
140 మంది హిందువులు, సిక్కులను, 20 మంది భారతీయులను అడ్డుకున్న తాలిబన్లు: ఇంకా కాబూల్లోనేకాబూల్: ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్ విమానాశ్రయంలోనికి వెళ్లేందుకు వచ్చిన 140 మంది హిందువులు, సిక్కులను తాలిబన్ల అడ్డుకున్నారు. మరో 20 మంది భారతీయులను… Read More
0 comments:
Post a Comment