న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతిలో కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. 24 గంటలు గడిచేసరికి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాలు గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా రెండోరోజు కూడా నాలుగు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h9i2PC
Saturday, May 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment