Saturday, May 8, 2021

ఉప‌రిత‌ల ద్రోణి ప్ర‌భావం: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు

అమ‌రావ‌తి: అదరగొడుతోన్న ఎండ‌ల నుంచి ప్రజలకు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించ‌బోతోంది. నాలుగు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో చెదురు మ‌దురుగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. మధ్యప్రదేశ్ దక్షిణ ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా భూ ఉప‌రిత‌లానికి సుమారు 900 మీట‌ర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి అవరించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xWZibU

0 comments:

Post a Comment