కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు,నిరాశ్రయులకు ఆహారం,శానిటైజర్స్ అందించేందుకు సోషల్ నెట్వర్కింగ్ సంస్థ హలో స్వచ్చందంగా ముందుకొచ్చింది. గివ్ ఇండియా అనే ఎన్జీవోతో కలిసి ##MainBhiCOVIDWarrior అనే క్యాంపెయిన్ను మొదలుపెట్టింది. ఇందుకోసం రూ.5 కోట్లు వెచ్చించనున్న హలో... దీని ద్వారా 20వేల పేద కుటుంబాలకు సాయం అందించనుంది. నెలకు సరిపడా నిత్యావసరాలతో పాటు శానిటైజర్స్ అందించనుంది. అంతకుముందు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UXpIc1
హలో యాప్ ఔదార్యం : కరోనాపై పోరులో 20వేల కుటుంబాలకు సాయం..
Related Posts:
పీకే స్కెచ్ తిరగబడింది.. బెంగాల్లో ప్రజా కాల్ సెంటర్కు టీఎంసీపై ఫిర్యాదులే ఎక్కువ..!!కోల్కతా : పశ్చిమబెంగాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఓ ప్రత్యేక కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. "దీదీకే బోలో" అనే పేరుతో… Read More
తెలుగు విద్యార్థులకు తాకిన కశ్మీర్ సెగ.. ! అందర్నీ సేఫ్గా తీసుకొస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్హైదరాబాద్ : కశ్మీర్లో భద్రతా బలగాల మొహరింపుపై హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో శ్రీనగర్లోని ఎన్ఐటీ క్యాంపస్ నుంచి విద్యార్థులు ఇంటికెళ్లిపోవాలని ప్రభు… Read More
కొడుకును ఎమ్మెల్యే చేస్తానని మాజీ సీఎం ప్రతిజ్ఞ, సుమలత చేతిలో ఓటమి, రెబల్ ఎమ్మెల్యే!బెంగళూరు: కొడుకును ఎమ్మెల్యే చెయ్యాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కసితో ఉన్నారని తెలిసింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు మరో అవకాశం … Read More
ఏపీ పీసీసీ చీఫ్గా పల్లంరాజు నియామకం: చిరంజీవి..కిరణ్ కాదన్నారు: కాపు సమీకరణం కలిసొచ్చేనా..!ఏపీ పీసీపీ చీఫ్గా కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయించింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లో ఆయన సహాయ మంత్రిగా పని చేసారు. త… Read More
వారి కలయిక అనైతికం..! కేసీఆర్, జగన్ భేటీపై మండిపడ్డ బీజేపి..!!హైదరాబాద్: తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రుల కలయికపై తెలంగాణ బీజేపి స్పందించింది. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్ రావు, జగన్ మోహన్ రెడ్డి ల భేటీ… Read More
0 comments:
Post a Comment