రాజకీయ పార్టీ హెజ్బుల్లాను జర్మనీ గడ్డపై నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇరాన్ మద్దతుతో ఈ షియా లెబనీస్ పార్టీ జర్మన్ గడ్డపై పనిచేయగలిగింది. ఇస్లామిస్ట్ తీవ్రవాద సంస్థగా దీనిపై ముద్రపడింది. హసన్ నస్రల్లా సారథ్యంలో పనిచేస్తున్న ఈ పార్టీపై ఇప్పటికే చాలావరకు యూరోపియన్ దేశాలు నిషేధం విధించగా.. తాజాగా జర్మనీ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d6jEEB
నిషేధం.. జర్మనీలో హెజ్బుల్లాకు షాక్.. యాక్టివిస్టులను జల్లెడ పడుతున్న పోలీసులు..
Related Posts:
Corona Lockdown: కరోనా కాదు, వంద వైరస్ లు వచ్చినా ఏం చెయ్యలేవు, గాలి జనార్దన్ రెడ్డి, భూమాత !బెంగళూరు: ప్రపంచంలోని ప్రజలు అందరూ కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరోనా దెబ్బకు … Read More
జపాన్కు మరో టెర్రర్: దేశాన్ని కబళించనున్న సునామీ...30 మీటర్ల ఎత్తుకు రాకాసి అలలుజపాన్ను మరో ప్రమాదకరమైన సునామీ కబళించేందుకు సిద్ధంగా ఉందా...? 2011లో జపాన్ దేశాన్ని అతలాకుతలం చేసిన ఈ రాకాసి అలలు మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దంగా ఉన్… Read More
భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఆన్లైన్.. లాక్ డౌన్ తో అన్ని పూజలు ఆన్లైన్ లోనే !!ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల సందర్శనను నిలిపివేసి కేవలం నిత్య… Read More
గ్రామ,వార్డు వాలంటీర్లకు గుడ్ న్యూస్... సీఎం జగన్ కీలక నిర్ణయం..కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యులు,పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద రూ.50లక్షలు భీమా … Read More
ఎట్టకేలకు మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ: ఐదుగురికి చోటుభోపాల్: కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు మంగళవారం జరిగింది. రాజ్భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లాల్… Read More
0 comments:
Post a Comment