Wednesday, April 22, 2020

భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఆన్‌లైన్‌.. లాక్ డౌన్ తో అన్ని పూజలు ఆన్‌లైన్‌ లోనే !!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల సందర్శనను నిలిపివేసి కేవలం నిత్య పూజలు కొనసాగిస్తున్నాయి ఇక కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో దాదాపు నెలరోజులుగా భక్తులు ఆలయాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అందుకే భక్తుల సౌకర్యార్ధం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2x4N0DY

0 comments:

Post a Comment