Thursday, April 30, 2020

కేంద్రం గ్రీన్ సిగ్నల్: అదే పనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఖర్చులపై లెక్కలు

హైదరాబాద్/అమరావతి: ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు తమ సొంత స్థలాలకు వెళ్లవచ్చంటూ కేంద్రం అనుమతించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు మార్గదర్శకాలను రూపొందించాయి. లాక్‌డౌన్ విధించి 36 రోజుల గడిచిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు సడలింపులు కల్పించిన విషయం తెలిసిందే. భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VSBmWq

Related Posts:

0 comments:

Post a Comment