Sunday, April 12, 2020

కరోనా దారుణం: హైదరాబాద్ రోడ్డుపై శవం.. జేబులో వైరస్ టెస్టుల స్లిప్పు.. సిటీలో షాకింగ్ ఘటన

గడ్డు రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా వైరస్ కు సబంధించి అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లోని నారాయణగూడ ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డుపైనే చనిపోయి ఉండటం.. లాక్ డౌన్ కారణంగా దాన్నెవరూ గుర్తించలేకపోవడం.. తీరా అక్కడికి చేరుకున్న పోలీసులకు అతని జేబులో కొవిడ్-19 టెస్టుల కాగితాలు కనిపించడం.. ఆ శవాన్ని తరలించడంలోనూ విపరీతమైన జాప్యం నెలకొనడం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4iiEe

Related Posts:

0 comments:

Post a Comment