న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో వచ్చే నెల 27న ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. వాతావరణ మార్పు, ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, చిన్న ద్వీపాలకు సహకారం వంటి పలు అంశాలపై ప్రసంగించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ తర్వాత పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రసంగిస్తారు. నరేంద్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZChbhO
Thursday, August 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment