Sunday, April 12, 2020

హార్రర్..లాక్‌డౌన్‌: నడిరోడ్డుపై కత్తులతో వీరంగం: సిలిండర్‌తో పేలుడుకు: ఎస్ఐ చేతులు నరికివేత

చండీగఢ్: పంజాబ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాక్‌డౌన్ విధుల్లో ఉంటోన్న కొందరు పోలీసు అధికారులపై ఏడుమంది నిహంగ సామాజిక వర్గానికి చెందిన సిక్కులు వీరంగం సృష్టించారు. కత్తులతో దాడి చేశారు. ఓ పోలీసు అధికారి రెండు చేతులను నరికి వేశారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లను గాయపరిచారు. కత్తులతో దాడి చేసిన మూకపై పోలీసులు జరిపిన కాల్పుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XtwurW

Related Posts:

0 comments:

Post a Comment