చండీగఢ్: పంజాబ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాక్డౌన్ విధుల్లో ఉంటోన్న కొందరు పోలీసు అధికారులపై ఏడుమంది నిహంగ సామాజిక వర్గానికి చెందిన సిక్కులు వీరంగం సృష్టించారు. కత్తులతో దాడి చేశారు. ఓ పోలీసు అధికారి రెండు చేతులను నరికి వేశారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లను గాయపరిచారు. కత్తులతో దాడి చేసిన మూకపై పోలీసులు జరిపిన కాల్పుల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XtwurW
Sunday, April 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment