శ్రీకాకుళం: జీవనోపాధి కోసం జిల్లాలకు జిల్లాలను దాటుకుని వచ్చిన ఓ కరోనా వైరస్ అనుమానితురాలు ప్రసవించారు. ప్రకాశం జిల్లా నుంచి పొట్ట చేతబట్టుకుని ఒడిశా వెళ్లడానికి బయలుదేరిన ఆమె లాక్డౌన్ వల్ల శ్రీకాకుళంలో చిక్కుకుపోయారు. అదే సమయంలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఆమెను శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు తరలించారు. అప్పటికి ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rvfw8u
Sunday, April 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment