Thursday, August 29, 2019

కసాయి కొడుకు: మద్యం కోసం తల్లిని చంపి ఆమె మెదడును వేపుడు చేశాడు

ఛత్తీస్‌గఢ్: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే చంపాడు ఓ కసాయి కొడుకు. మద్యానికి బానిసై ఏకంగా తల్లినే తెగ నరికాడు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని రాయిగఢ్‌లో చోటుచేసుకుంది. మద్యం సేవించి తల్లిని చంపలేదు... మద్యం కొనేందుకు డబ్బులివ్వలేదని తల్లిని హత్యచేశాడు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వేటాడే సింహం గడ్డి తినదు.. ఇది పాత మాట.. ఆకలేస్తే అదీ గడ్డి తింటుంది... ఇది నయా పోకడ (వీడియో)

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30I3Ku1

Related Posts:

0 comments:

Post a Comment