ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం(ఏప్రిల్ 8) అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై కరోనా నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అలాగే లాక్ డౌన్ ఎత్తివేతకు సంబంధించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వైరస్ నియంత్రణ,సంక్షోభ నిర్వహణకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ,హోంశాఖ,గ్రామీణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JPpAFk
మోదీ వీడియో కాన్ఫరెన్స్ : ప్రధానితో టీఆర్ఎస్ నేతలు ఏం చెప్పారు..?
Related Posts:
కర్ణాటకలో 14 జిల్లాలు గ్రీన్ జోన్, తెరుచుకున్న అన్నిరకాలు షాపులు, షాపింగ్ మాల్స్కు మాత్రం నో...కరోనా వైరస్ ప్రభావం లేని 14 జిల్లాల్లో అన్ని షాపులు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. అయితే షాపింగ్ మాల్స్కు మాత్రం అనుమతి లేదని స్పష్టంచేస… Read More
కరోనా రోగుల కోసం రోబో- నెల్లూరు వాసి ఆవిష్కరణ- ఏయే పనులు చేస్తుందో తెలుసా ?కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న వేళ రోగుల వద్దకు వెళ్లాలంటే డాక్టరే భయపడుతున్న వేళ నెల్లూరుకు చెందిన ఓ ఔత్సాహికుడు రోబోను రూపొందించాడు. ఇప్పుడు ఈ … Read More
విశ్రాంతి ఎక్కువై నీరసించిపోతున్న యువత..! మే 2న ప్రధాని ప్రకటనకోసం ఎదురుచూపులు..!!ఢిల్లీ/హైదరాబాద్ : నగర యువత నీరసించిపోతోంది.. జవసత్వాలు నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదానికి యువతీయుకులు చేరుకున్నారు. ఇదంగా తినడనికి తిండి లేకనో, సరైన వ… Read More
కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?బీజింగ్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన విషయం తెలిసిందే. అయితే, అది సహజంగా పుట్టిందా లేక అక్కడి ల్యాబ్లో… Read More
ఇంట్లోనే ఉండి అబుదాబిలో అడ్వెంచర్స్ చేయాలనుందా.. అయితే స్టే క్యూరియస్ ఈ అవకాశం కల్పిస్తోందిఅబుదాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ స్టే క్యూరియస్ అనే వర్చువల్ ఎక్స్ ప్లొరేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన… Read More
0 comments:
Post a Comment