Wednesday, April 8, 2020

మోదీ వీడియో కాన్ఫరెన్స్ : ప్రధానితో టీఆర్ఎస్ నేతలు ఏం చెప్పారు..?

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం(ఏప్రిల్ 8) అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై కరోనా నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అలాగే లాక్ డౌన్ ఎత్తివేతకు సంబంధించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వైరస్ నియంత్రణ,సంక్షోభ నిర్వహణకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ,హోంశాఖ,గ్రామీణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JPpAFk

Related Posts:

0 comments:

Post a Comment