బెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రోజు కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ్యులు నిత్యం సమావేశాలకు రాకపోవడంతో సీఎల్ పీ సమావేశం ఇప్పుడు నిర్వహిస్తున్నారు. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ ఎమ్మెలకు వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 8వ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SeBkI1
వార్నింగ్: బడ్జెట్ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, హాజరు కాకుంటే వేటు: సిద్దరామయ్య, బీజేపీ దెబ్బ
Related Posts:
విజయారెడ్డిపై దాడిని నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన, డీజీపీ, హోంమంత్రికి ఫిర్యాదు,తహశీల్దార్ విజయారెడ్డిపై దాడిని రెవెన్యూ ఉద్యోగులు ఖండించారు. విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ కార్యాలయం నుంచి బయటకొ… Read More
Delhi pollution:చావనివ్వండని వదిలేస్తారా?:ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, రాష్ట్రాలకు సమన్లున్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న రాష్ట్రాలదే ఇక్కడి కాలుష్య బాధ్యత… Read More
టీడీపీతో పొత్తు అనుమానాలే కొంప ముంచాయి: పార్టీ ఓటమిపై పోస్ట్ మార్టమ్: తేల్చిచెప్పిన జనసేన నేతలువిశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాల తెర తీశారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయాన్ని చ… Read More
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎల్వీపై బదిలీ వేటు: సీఎంఓ అధికారికి నోటీసు ఎఫెక్ట్: ప్రభుత్వంలో కలకలం..ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసారు. ఆయన స్థానంలో సీసీఎల్ఏ నీరభ్ కుమార్ ప్రసాద… Read More
కార్తీక మాసంలో ద్వార లక్ష్మీ పూజ ఎందుకు చేయాలంటే..డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151 ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం రెండు ఇంటి … Read More
0 comments:
Post a Comment