ఢిల్లీలోని ఈడీ కార్యాలయం బిజీబిజీగా మారిపోయింది. గురువారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను ఈడీ ప్రశ్నిస్తోంది. మరో వైపు నిన్న ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా కూడా రెండో రోజు విచారణకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంను ప్రశ్నిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అధికారులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DgjRVl
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: ఈడీ ముందుకు కార్తీ చిదంబరం
Related Posts:
అమ్మ ఆజ్ఞ .. ఆచరించిన జగన్..! ఓడిన ఆ అభ్యర్థికి మంత్రి వర్గంలో చోటు కల్పించిన ఎపి సీఎం..!!అమరావతి/హైదరాబాద్ : అంకిత భావంతో పని చేస్తే ఆటోమేటిక్ గా అందలం ఎక్కొచ్చని ఆ నేత నేడు నిరూపించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయాడు.. అయినా ఆయన మంత్రి అయ్యాడు. అ… Read More
వినూత్న ప్రయోగం సక్సెస్ : డ్రోన్లతో బ్లడ్ ప్యాకెట్ల డెలివరీ సక్సెస్ఉత్తరాఖండ్ : అత్యవసర సమయాల్లో పేషంట్లకు రక్తం అందించేందుకు వినూత్న ప్రయోగం చేశారు అధికారులు. శుక్రవారం ఉత్తరాఖండ్లో రక్తం ప్యాకెట్లను డ్రోన్ ద్వారా … Read More
వాయనాడులో రాహుల్: విషం చిమ్ముతున్న ప్రధానిపై పోరాటం చేస్తున్నావాయనాడు: కేరళలో కాంగ్రెస్ అధ్యక్షుడు రెండో రోజు పర్యటిస్తున్నారు. తాను గెలిచిన వాయనాడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి… Read More
శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కాని జగన్ .. ఊరటనిచ్చిన కోర్టు .. ఎందుకంటేఏపీలో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి . అయితే ఒక ముఖ్య మంత్రిగా తనకు ఉన్న బిజీ షెడ్యూల్ నే… Read More
పవన్ కళ్యాన్కు మరో నేత గుడ్బై: జనసేనకు మాజీ మంత్రి రాజీనామా:వైసీపీ వైపు చూపు..!జనసేన అధినేతకు ఎన్నికల ఫలితాల తరువాత ఒక్కోక్కరుగా దూరం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల వేళ ప్రాధాన్యత ఇచ్చిన మాజీ మంత్రి రావెల కిశోర్బా… Read More
0 comments:
Post a Comment