నయారాయపూర్: ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ చోటు చేసుకున్న ప్రాంతం ఇంద్రావతి నది సమీపంలో ఉంటుంది. ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ShB0Za
బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మృతి: నక్సలైట్లకు ఎదురుదెబ్బ
Related Posts:
భీమవరంలో తెలంగాణ మాజీ మంత్రి..! పందేల కోసమా..? పంతాల కోసమా..?హైదరాబాద్ : తెలంగాణ-ఆంద్రప్రదేశ్ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్బంగా చెలరేగిన ఉద్వేగ పరిస్థితులు ఆరని… Read More
షాక్: ముంబైలో ఎమ్మెల్యేలు, బీజేపీ లీడర్స్ ఆపరేషన్ కమల, కర్ణాటక ప్రభుత్వం, డీకే శివకుమార్!బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి బీజేపీ ఆపరేషన్ కమల మొదలు పెట్టిందని ఆ రాష్ట్ర మంత్రి డీకే. శివక… Read More
అదుగో.. వర్మ మళ్లీ ఏసాడు..! ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనట..!!హైదరాబాద్ : తల- తోక కి సంబందంలేకుండా సెలబ్రిటీల మీద స్టేట్ మెంట్ లు ఇస్తూ నాలుగురోజులు మీడియాలో హల్ చల్ చేసే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ… Read More
భారత్కు ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి రానా..?2008 ముంబై మారణహోమంకు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారి తహ్వుర్ హుస్సేన్ రానా ప్రస్తుతం అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలడంత… Read More
గణపతి పూజ..నల్లకోడి బలి, కుక్కుట శాస్త్రం: కోడి పందాల్లో చిత్రాలు..!సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేలు కామన్ అయిపోయింది. ఎంత మంది ఎన్ని నిబంధనలు పెట్టినా.. ఏపి లో అవన్నీ నామ మాత్రంగానే అమలవుతాయి. వేల కోట్ల ర… Read More
0 comments:
Post a Comment