Monday, April 27, 2020

కేరళ సమూహ వ్యాప్తికి చేరిందా?: అంతుచిక్కని ఆ 25 కేసులు, 2 మరణాలు

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనావైరస్.. మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తాజాగా నమోదైన 25 కరోనా పాజిటివ్ కేసులు ఎవరి నుంచి వ్యాపించాయో తెలియకపోవడంతో కేరళ రాష్ట్రంలో కరోనా మూడో దశకు చేరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zA3Onc

Related Posts:

0 comments:

Post a Comment