ప్రకాశం: జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన డ్రైవర్, మరో మహిళను ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AuBLpG
Thursday, May 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment