ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని స్వస్థలం తీసుకొచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. తొలుత హైదరాబాద నుంచి ఏపీ వాసులను తీసుకెళ్లనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బస్సులను నడుపుతామని ఆర్టీసీ పేర్కొన్నది. అయితే ఏపీ వచ్చాక క్వారంటైన్లో ఉంటామని ఒప్పుకుంటేనే తీసుకెళతాని షరతు విధించింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్, మియాపూర్-బొల్లారం క్రాస్ రోడ్, కూకట్ పల్లి నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WSIHEy
హైదరాబాద్ టు అమరావతి, 16వ తేదీ నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు, క్వారంటైన్ కంపల్సరీ..
Related Posts:
మోడీ , షాల స్వరాష్ట్రం అయిన గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ ... అన్ని స్థానాల్లోనూ ఆధిక్యంరెండు దశాబ్దాలుగా బీజేపీకి గట్టి పట్టున్న రాష్ట్రాలు లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బిజెపి దూసుకుపోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత… Read More
ఏపీలో లొల్లి షురూ.. చంద్రగిరిలో టీడీపీ వైసీపీ ఏజెంట్ల పరస్పర దాడిఏపీలో చంద్రగిరి ఎన్నికల ఫలితాలపై ఏపీ ప్రజలలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. చంద్రగిరి లో పోలింగ్ జరగటం అనతరం రీ పోలింగ్ విషయంలో జరిగిన రగడ నేపధ్యంలో చంద్రగ… Read More
జగన్ అనే నేను..: 30న జగన్ ప్రమాణ స్వీకారం :సాయంత్రం చంద్రబాబు రాజీనామా..!ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ గెలుపు ఖాయం అవ్వటంతో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ… Read More
రాహుల్, మేనకా వెనుకంజ : లీడ్లో ములాయం, అఖిలేశ్, వరుణ్లక్నో : యూపీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు .. 50కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎస్పీ, బీఎస్పీ … Read More
దూసుకుపోతున్న మోడీ.. ఆనందంలో హీరాబెన్ (వీడియో)నరేంద్రమోడీ నేతృత్వంలో మరోసారి బీజేపీ విజయ దుందుభి మోగించడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ సాధించ… Read More
0 comments:
Post a Comment