ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని స్వస్థలం తీసుకొచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. తొలుత హైదరాబాద నుంచి ఏపీ వాసులను తీసుకెళ్లనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బస్సులను నడుపుతామని ఆర్టీసీ పేర్కొన్నది. అయితే ఏపీ వచ్చాక క్వారంటైన్లో ఉంటామని ఒప్పుకుంటేనే తీసుకెళతాని షరతు విధించింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్, మియాపూర్-బొల్లారం క్రాస్ రోడ్, కూకట్ పల్లి నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WSIHEy
హైదరాబాద్ టు అమరావతి, 16వ తేదీ నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు, క్వారంటైన్ కంపల్సరీ..
Related Posts:
Wife: పోలీసు భార్య ఆత్మహత్య, బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు, ఏం జరిగిందో ?, నాకు తెలీదు !బెంగళూరు: భర్త పోలీసు, భార్య ఇంట్లోనే ఉంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నది. ఏం జరిగిందో ఏమో, పోలీసు కానిస్టేబుల్ భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇ… Read More
టీటీడీ సంచలన నిర్ణయం ... శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు రీ ఎంట్రీతిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అర్చకుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న సంచలన నిర్ణయం తో ప్రధానార్చకుడు హోదాలో మళ… Read More
Jobs: NTROలో టెక్నీషియన్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది… Read More
Brother wife: తాగుబోతు మొగుడు అడ్రస్ లేడు, వదినపై మరిది, ఫ్రెండ్, రివాల్వర్ పెట్టి !చెన్నై/ లక్నో: తాగుబోతు మొగుడు ఎక్కడ చచ్చాడో తెలీక అతన్ని వెతికివెతికి విసుగు చెందిన భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటున్నది. మొగుడు లేని లేడీ మీద చుట్టుపక్కల … Read More
జగన్ దెబ్బకు టీడీపీ ఔట్ , తిరుపతిలోనూ నో డిపాజిట్స్ : చంద్రబాబు టార్గెట్ గా కొడాలి నానీ సంచలనంమూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైంది. ఒకపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఎదుర్కోల… Read More
0 comments:
Post a Comment