ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని స్వస్థలం తీసుకొచ్చేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది. తొలుత హైదరాబాద నుంచి ఏపీ వాసులను తీసుకెళ్లనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బస్సులను నడుపుతామని ఆర్టీసీ పేర్కొన్నది. అయితే ఏపీ వచ్చాక క్వారంటైన్లో ఉంటామని ఒప్పుకుంటేనే తీసుకెళతాని షరతు విధించింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్, మియాపూర్-బొల్లారం క్రాస్ రోడ్, కూకట్ పల్లి నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WSIHEy
హైదరాబాద్ టు అమరావతి, 16వ తేదీ నుంచి ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు, క్వారంటైన్ కంపల్సరీ..
Related Posts:
ఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్కు అద్వానీ దూరంఆయన రాజకీయ దురందరుడు... పక్కా కాషాయవాది... సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత... భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు... రాజకీయ భీష్ముడని కూడా అంటారు..… Read More
ఐడీబీఐ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఐడీబీఐ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 40 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర… Read More
టార్గెట్ జగన్ వయా జనసేన, జేడీ? చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలుపోలింగ్ తేదీ సమీపిస్తన్న కొద్దీ టిడిపి అధినేత చంద్రబాబు విపక్షాల పై దాడి తీవ్రతరం చేసారు. జగన్ పై తీవ్ర స్థాయి లో ఆరోపణలు చేస్తున్న చంద్రబా… Read More
ఏడుగురు సిట్టింగులకు ఓకే, ముగ్గురికి నో : పాత, కొత్త కలయికతో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితాహైదరాబాద్ : టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకూ విడుదలైంది. మజ్లిస్ పోటీ చేసే హైదరాబాద్ మినహా 16 స్థానాల్లో పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థుల … Read More
దత్తన్నకు మొండిచేయి, కిషన్రెడ్డి బరిలోకి : 10 మందితో బీజేపీ తెలంగాణ జాబితాహైదరాబాద్ : లోక్సభకు గెలుపుగుర్రాలను బీజేపీ ప్రకటించింది. తొలి విడత 184 మందితో జాబితా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 10 స్థానాలకు అభ్యర్థులను ప్ర… Read More
0 comments:
Post a Comment