తెలంగాణలో కొవిడ్-19 కేసుల సంఖ్య వెయ్యి దిశగా వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి నాటికి 809 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 18 మంది చనిపోయారు. ఒక్కరోజులోనే 43 కొత్త కేసులు రికార్డుకాగా అందులో రెండు నెలల పసిగుడ్డు నుంచి వైద్య సేవలందించే నర్సు దాకా ఉన్నారు. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్ గా ఉన్న షాపూర్నగర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ak2ph9
కరోనా: ఒకే ఇంట్లో 11 మందికి వైరస్.. హైదరాబాద్ నిమ్స్లో నర్స్కు.. 2నెలల పసిగుడ్డునూ వదల్లేదు..
Related Posts:
భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు: పాజిటివిటీ రేటు పతనం, 20లక్షల దిగువకు యాక్టివ్ కేసులున్యూఢిల్లీ: దేశంలో సెకండ్ వేవ్లో మార్చి నెల నుంచి, ఏప్రిల్, మే నెలల్లో విజృంభించిన కరోనావైరస్ మహమ్మారి మే నెల చివరి నుంచి తగ్గుముఖం పట్టింది. గత కొద్… Read More
Telangana Formation Day 2021: నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు సుదీర్ఘ పోరాటమే జరిగిందని చెప్పాలి. ముందుగా 1969లో ప్రత్యేక తెలంగ… Read More
Surya Grahan 2021: ఇంకొద్ది రోజుల్లోనే: రింగ్ ఆఫ్ ఫైర్: భారత్లో కనిపిస్తుందా?న్యూఢిల్లీ: అంతు చిక్కని, అంతే లేని అంతరిక్షంలో మరో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ముగిసిన రెండో వారంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ… Read More
Telangana Formation Day 2021: యంగెస్ట్ స్టేట్కు ఏడేళ్లు: జాతీయ పతాక రెపరెపలుహైదరాబాద్: తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించి ఇవ్వాళ్లితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో ఏట అడుగు పెట్టింది. దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాలు, బలిదానా… Read More
సమస్యలకు శాస్త్ర పరిహారాలు: సుడిగుండం నుంచి గట్టెక్కేందుకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment