తెలంగాణలో కొవిడ్-19 కేసుల సంఖ్య వెయ్యి దిశగా వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి నాటికి 809 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 18 మంది చనిపోయారు. ఒక్కరోజులోనే 43 కొత్త కేసులు రికార్డుకాగా అందులో రెండు నెలల పసిగుడ్డు నుంచి వైద్య సేవలందించే నర్సు దాకా ఉన్నారు. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్ గా ఉన్న షాపూర్నగర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ak2ph9
కరోనా: ఒకే ఇంట్లో 11 మందికి వైరస్.. హైదరాబాద్ నిమ్స్లో నర్స్కు.. 2నెలల పసిగుడ్డునూ వదల్లేదు..
Related Posts:
వైసీపీ నుండి టీడీపీకి జంపింగ్ ప్లాన్ లో డేవిడ్ రాజు .. ఏం నష్టం లేదన్న మంత్రి బాలినేనిప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ వైపు చూస్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో … Read More
Jobs:690 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 690 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప… Read More
7వ రౌండ్ చర్చలు కూడా ఫెయిల్ -అగ్రి చట్టాలపై రైతులు, కేంద్రం మొండిపట్టు -8న మళ్లీ భేటీవివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చల్లో మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది. ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు 40వ రోజుకు చేరినవేళ స… Read More
OTP లేకుండానే సురక్షితంగా డిజిటల్ లావాదేవీలు పూర్తి చేసే కొత్త టెక్నాలజీకరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రజల జనజీవనం స్తంభించింది. చాలా కార్యకలాపాలకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే అదే సమయంలో ఊహించని పరిష్కారాలు మనకు తారసపడ్డాయి. క్… Read More
మీ భోజనం మీరు చేయండి.. మాది మేం తింటాం: కేంద్రమంత్రులకు తేల్చేసిన రైతు ప్రతినిధులున్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో సోమవారం కేంద్రమంత్రులు చర్చలు జరిపారు. చర్చల సమయంలో భోజనం సందర్భంగా ఆసక్తిక… Read More
0 comments:
Post a Comment