Sunday, April 19, 2020

కరోనా: ఒకే ఇంట్లో 11 మందికి వైరస్.. హైదరాబాద్ నిమ్స్‌లో నర్స్‌కు.. 2నెలల పసిగుడ్డునూ వదల్లేదు..

తెలంగాణలో కొవిడ్-19 కేసుల సంఖ్య వెయ్యి దిశగా వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి నాటికి 809 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో 18 మంది చనిపోయారు. ఒక్కరోజులోనే 43 కొత్త కేసులు రికార్డుకాగా అందులో రెండు నెలల పసిగుడ్డు నుంచి వైద్య సేవలందించే నర్సు దాకా ఉన్నారు. ప్రస్తుతం కంటైన్‌మెంట్ జోన్ గా ఉన్న షాపూర్‌నగర్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ak2ph9

Related Posts:

0 comments:

Post a Comment