తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కరోనా సోకిన ఎవరైనా ఒక్కటేనని, అందరికీ సమాన న్యాయం చెప్పిన మాటలను గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రజలు, నిరుపేదలు గాంధీలో చికిత్స తీసుకుంటే.. మీ మంత్రులు, డిప్యూటీ స్పీకర్కి మాత్రం ఎందుకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని ప్రశ్నించారు. అంటే ప్రజలకో న్యాయం.. ప్రజా ప్రతినిధులకో న్యాయమా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CX00y1
హోంమంత్రి, డిప్యూటీ స్పీకర్ను ఎందుకు గాంధీలో చేర్చలే: కేసీఆర్కు రాజాసింగ్ ప్రశ్న
Related Posts:
ముస్లింలను తప్పుదోవ పట్టించారు - సీఏఏపై ఆర్ఎస్ఎస్ చీఫ్ - మేం బచ్చాగాళ్లమా?: ఓవైసీ కౌంటర్కరోనా విపత్తు సమయంలోనూ దేశమంతా నిష్టతో విజయదశమి పండుగ జరుపుకొంటున్న మతాల నేపథ్యంలో నేతల వ్యాఖ్యలు వేడిపుట్టించాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో కొ… Read More
ఒక్క అంగుళం కూడా చేజారనివ్వరు... దసరా వేళ ఇండియన్ ఆర్మీకి రాజ్నాథ్ ప్రశంసలు...భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా సరిహద్దులో ఆర్మీ గస్తీ కాస్తోందని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మన భూభాగంలోకి ఇండియన్ ఆర్మ… Read More
చంద్రబాబు బంధువులైతే ఏంటి... వదిలేయాలా... గీతం నిర్మాణాల కూల్చివేతలపై బొత్సవిశాఖ గీతం యూనివర్సిటీ కూల్చివేతలు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్య నారాయణ... ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. త… Read More
చైనా కంటే పవర్ఫుల్గా భారత్ - ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆకాంక్ష - అసలు నిజం భగవత్కు తెలుసన్న రాహుల్శక్తి పరంగా, విస్తీర్ణం పరంగా భారతదేశం చైనాకంటే పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆకాంక్షించారు. అదే స… Read More
ఆ స్టేట్లో గెలిస్తే..గెలిచినట్టే: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అదో సెంటిమెంట్: ట్రంప్ ఫోకస్వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోంది. పట్టుమని పదిరోజుల సమయం కూడా లేదు. వచ్చేనెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగనుంది.… Read More
0 comments:
Post a Comment