Tuesday, June 30, 2020

హోంమంత్రి, డిప్యూటీ స్పీకర్‌ను ఎందుకు గాంధీలో చేర్చలే: కేసీఆర్‌కు రాజాసింగ్ ప్రశ్న

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కరోనా సోకిన ఎవరైనా ఒక్కటేనని, అందరికీ సమాన న్యాయం చెప్పిన మాటలను గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రజలు, నిరుపేదలు గాంధీలో చికిత్స తీసుకుంటే.. మీ మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌కి మాత్రం ఎందుకు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని ప్రశ్నించారు. అంటే ప్రజలకో న్యాయం.. ప్రజా ప్రతినిధులకో న్యాయమా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CX00y1

0 comments:

Post a Comment