Tuesday, June 30, 2020

కరోనా విలయం: మోదీ కీలక సందేశం.. మరో 5 నెలలు ‘గరీబ్ కల్యాణ్’.. 2.0లో జర భద్రం.. చైనాపై మౌనం

కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ పథకాన్ని మరో మరో 5 నెలల పాటు.. అంటే, నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఉచితంగా రేషన్ అందించనున్నట్లు వెల్లడించారు. ఇందు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NGQf95

Related Posts:

0 comments:

Post a Comment