వారిద్దరు ఒకరికొకరు తెలుసు. రాత్రి పూట మందు తాగుతున్నారు. కానీ ఫోన్లో లూడో గేమ్ ఆడుతున్నారు. ఆట ఆడే సమయంలో బెట్టు పెట్టడం గొడవకు కారణమైంది. రెండుసార్లు ఓడిపోయిన గోపి అనే వ్యక్తి.. మరొకరిపై మందు బాటిల్తో దాడి చేశాడు. దీంతో మరొకరు గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31tamQp
రూ.500 బెట్: నీకు అంత లేదులే అనడంతో గొడవ, లిక్కర్ సీసాతో దాడి..
Related Posts:
చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు.. ఇంట్లో లేని మాజీ కేంద్ర మంత్రి...న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరానికి చుక్కెదురు కావడంతో సీబీఐ అధికారులు అలర్టయ్యారు. ఢిల్లీ హైకోర్టు … Read More
ఐఎన్ఎక్స్ మీడీయా కేసు ఏమిటి... చిదంబరం పాత్ర ఎంత.... ?మాజీ ఆర్ధిక మంత్రి పీ చిదంబరం ఎదుర్కోంటున్న ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రిం కోర్టును ఆశ్ర… Read More
చంద్రబాబు అరెస్ట్ చేసిన గంగిరెడ్డికి బెయిల్ : అలిపిరి ఘటనలో కీలకంగా: ఎర్రచదనంలో స్మగ్లింగ్ లో..!!అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. గంగిరెడ్డిపై మూడు జిల్లాల్లో మొత్తం 27 కేసులు ఉన్నాయి. 2003లో అలిపిరిలో నాటి ము… Read More
వింగ్ కమాండర్ అభినందన్ను చిత్రహింసలకు గురి చేసిన పాక్ కమాండర్ హతంపాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను చిత్రహింసలకు గురి చేసిన పాకిస్థాన్ సైనికుడు రెండు రోజుల క్రితం జరిగిన ఎ… Read More
ఎడవల్లి సిండికేట్ బ్యాంకు మేనేజర్ ఘరానా మోసం .. కంచే చేను మేసిన వైనంసిండికేట్ బ్యాంకులో అధికారులు నకిలీ పాసుపుస్తకాలు.. ఏజెంట్లతో కలిసి బ్యాంకులో ఘరానా మోసానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వ… Read More
0 comments:
Post a Comment