హైదరాబాద్: తెలంగాణలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో బుధవారం నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ ఎల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g8Kzko
తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు వాయిదా
Related Posts:
Telangana Budget 2o2o: ఈ పరిస్థితిలో నిరుద్యోగ భృతి? ‘నో’.. వచ్చే ఏడాది కూడా!?హైదరాబాద్: ఈసారి కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. రూ. 1,82,914 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ నిరుద్యోగులకు … Read More
ఉత్తరాంధ్ర సత్తా: శ్రీకాకుళం గిరిజన మహిళకు ప్రతిష్ఠాత్మక పురస్కారం: రాష్ట్రపతి చేతుల మీదుగా.. !శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ తన సత్తా చాటారు. దేశ రాజధాని వేదికగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ… Read More
సికింద్రాబాద్లో రెచ్చిపోయిన సైకో.. నడిరోడ్డుపై దారుణం..సికింద్రాబాద్లో ఓ సైకో రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై కర్రతో బలంగా దాడి చేశాడు. మొదట తలపై కొట్టడంతో.. అతను రోడ్డుపై పడిపోయాడ… Read More
మారుతీరావు ఆత్మహత్య : పురుగుల మందు ఎక్కడ కొన్నాడు.. వీలునామాపై అనుమానాలు..మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేద… Read More
Telangana Budget: బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టింది, అంకెలతో హరీశ్రావు గారడీ: భట్టి విక్రమార్కతెలంగాణ బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. బడ్జెట్ వాస్తవానికి దగ్గర లేదని విమర్శించారు. హరీశ్ రావు… Read More
0 comments:
Post a Comment