Wednesday, October 30, 2019

ఆర్టీసీ పరిరక్షణ.. సకల జనభేరి సభ.. పోటెత్తిన కార్మికులు, నేతలు..!

హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ నేతల పిలుపు మేరకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో "ఆర్టీసీ పరిరక్షణకై సకల జనభేరి సభ" నిర్వహిస్తున్నారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో సభ ప్రారంభమైంది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nub1Iy

Related Posts:

0 comments:

Post a Comment