మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. బీజేపీ శివసేనల పోత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఘ నెలకొంది. మరోవైపు దీంతో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా శివసేనతో అధికారాన్ని పంచుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో పాటు ఇరుపార్టీల మధ్య జరగాల్సిన చర్చలు సైతం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలోనే శివసేనకు కాంగ్రెస్ పార్టీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WsnZdZ
శివసేనకు కాంగ్రెస్ ఆఫర్...! ముందుకు వస్తే చర్చిస్తామంటున్న నేతలు
Related Posts:
రంగనాయకమ్మ పోస్ట్ షేర్ చేసిన లోకేష్- అరెస్టు చేసుకోండని జగన్ సర్కారుకు సవాల్...విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త రంగనాయకి ఫేస్ బుక్ లో చేసిన… Read More
ఇంకా ఎన్నాళ్లీ మోసం.. ఇంత వివక్షా.. లోక్సభలో నిలదీస్తాం.. : మోదీపై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎంపీప్రధాని మోదీ ఫ్యూడల్గా వ్యవహరిస్తున్నారని, ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీ… Read More
ఆమె తెగువకు ఊహించని అవకాశం... ఇవాంకా ట్వీట్తో దుమారం.. సిగ్గుతో తలదించుకోవాలని!కష్టాలు,కన్నీళ్లు కొంతమందిని కుంగదీస్తాయి. కానీ ఎంత కష్టమొచ్చినా వెరవక తమ తెగువను చూపించేవారు కొందరుంటారు. బీహార్కి చెందిన 17 ఏళ్ల జ్యోతి కుమారి రెండ… Read More
పది తలల విషనాగుతో పోరాడారు .. పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు : విజయసాయి భావోద్వేగంఏపీలో నేడు వైసీపీ విజయం సాధించిన రోజు కావటంతో వైసీపీ శ్రేణులు సంబరాలలో ఉన్నారు. అయితే కరోనా కష్టకాలం కావటంతో బయట హడావిడి చెయ్యటం లేదు. కానీ వైసీపీ శ్ర… Read More
రైతే రాజు: అన్నదాత ప్రయోజనం కోసమే పంటమార్పిడి: మంత్రి హరీశ్ రావురైతుబంధు పథకం దేశానికి ఆదర్శం అని ఆర్థికమంత్రి హరీశ్ రావు తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అర్థం పర్థం లేకుండా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ర… Read More
0 comments:
Post a Comment