టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టు ఈ నెల 25వరకు రిమాండ్ విధించింది. అట్రాసిటీ కేసుల్లో ఉన్న చింతమనేని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. తన భార్య అనారోగ్యం కారణంగా ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. చింతమనేని రాక తెలుసుకున్న పోలీసులు ముందుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. చింతమేని రాగానే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A5lunJ
Wednesday, September 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment