మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవటం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. వివేకా హత్య జరిగిన తీరుతో పాటు వాడారని భావిస్తున్న ఆయుధాలు గమనిస్తే ఇది అంతర్ రాష్ట్ర హంతకుల పనిగా హైకోర్టు కూడా అనుమానించింది. అయితే సదరు అంతర్ రాష్ట్ర ముఠా బళ్లారి మైనింగ్ మాఫియానా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q95QQy
వివేకా హత్య వెనుక బళ్లారి మైనింగ్ మాఫియా ! కేసు సీబీఐకి అప్పగింత వెనుక కారణమిదేనా ?
Related Posts:
దళితబంధు అన్నీచోట్ల అమలు చేయాలి.. లేదంటే నిరసనలు: ఎమ్మార్పీఎస్దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిందే. లేదంటే ఇతర ప్రాంతాల నుంచి నిరసనలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎ… Read More
‘గన్’ సర్కార్ను సపోర్ట్ చేయం, భారత్, అమెరికా స్పష్టీకరణ..ఆఫ్ఘనిస్థాన్లో తుపాకీతో పాలన సాగించే ఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని కీలక దేశాలు స్పష్టంచేశాయి. భారత్ సహా అమెరికా మరో 12 దేశాలు ఈ మేరకు తీర… Read More
ఆర్నెల్ల తర్వాత మరో డోసు తీసుకోవాల్సిందే: సైరస్ పూనావాలాకరోనా వైరస్ నివారణ టీకాల వల్లే సాధ్యం. ఇప్పటికే దేశంలో కోవిషిల్డ్ అందజేస్తున్నారు. అయితే దీనిపై చైర్మన్ సైరస్ పూనావాల స్పందించారు. రెండు డోసులు తీసుక… Read More
కశ్మీర్లో రెచ్చిపోయిన ముష్కరులు.. బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్తో దాడి, ఐదుగురికి గాయాలుజమ్ముకశ్మీర్లో ఆగంతకులు మళ్లీ రెచ్చిపోయారు. రాజౌరి జిల్లాలో బీజేపీ నేత జస్బీర్ సింగ్ ఇంటిపై గ్రనేడ్ దాడి చేశారు. దాడిని జమ్ము ఏడీజీపీ ధృవీకరించారు. గ… Read More
బూస్టర్ డోస్కి ఓకే..? బలహీనంగా ఉన్నవారికే.. అక్కడ.. మాత్రమేరోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు బూస్టర్ కోవిడ్ టీకా డోసు తీసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. దేశంలో మరోసారి కరోనా మహహ్మారి విజృంభిస్త… Read More
0 comments:
Post a Comment