Thursday, August 12, 2021

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ముష్కరులు.. బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్‌తో దాడి, ఐదుగురికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో ఆగంతకులు మళ్లీ రెచ్చిపోయారు. రాజౌరి జిల్లాలో బీజేపీ నేత జస్బీర్ సింగ్ ఇంటిపై గ్రనేడ్ దాడి చేశారు. దాడిని జమ్ము ఏడీజీపీ ధృవీకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఖండ్లీ ఏరియాలో గల సింగ్ ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు. దాడిలో ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. వెంటనే వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కశ్మీర్ కుల్గాం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AD7bEa

Related Posts:

0 comments:

Post a Comment