జమ్ముకశ్మీర్లో ఆగంతకులు మళ్లీ రెచ్చిపోయారు. రాజౌరి జిల్లాలో బీజేపీ నేత జస్బీర్ సింగ్ ఇంటిపై గ్రనేడ్ దాడి చేశారు. దాడిని జమ్ము ఏడీజీపీ ధృవీకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఖండ్లీ ఏరియాలో గల సింగ్ ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు. దాడిలో ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. వెంటనే వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కశ్మీర్ కుల్గాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AD7bEa
కశ్మీర్లో రెచ్చిపోయిన ముష్కరులు.. బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్తో దాడి, ఐదుగురికి గాయాలు
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నంద్యాల నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం లో నంద్యాల టౌన్, నంద్యాల రూరల్ తో పాటుగా గోస్పాడు మండలం చేరింది. ప్రస్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పత్తికొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. పాణ్యం సెగ్మెంట్ నుండి వెల్దుర్తి, డోన్ సెగ్మెంట్ నుండి క్రిష్టగిరి మండలాలు పత్తికొండ నియోజ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కోడుమూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కర్నూలు మండలంలోని 12 గ్రామాలు వివిధ నియోజకవర్గాల్లో ఉండగా, పున ర్విభజన తరువాత కోడుమూరు (ఎస్సీ) నియ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: బనగానపల్లె నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజన లో బాగంగా గతంలో ఉన్న కోయిలకుంట్ల రద్దై బనగానపల్లె కేంద్రంగా బనగానపల్లె నియోజకవర్గం ఏర్పాటైంది. కోయిల… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఢోన్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాణ్యం నియోజకవర్గం నుండి బేతంచర్ల పూర్తిగా ఢోన్ నియోజక వర్గంలో చేరింది. ఇద్దరు ముఖ్యమంత్… Read More
0 comments:
Post a Comment