Friday, August 13, 2021

ఆర్నెల్ల తర్వాత మరో డోసు తీసుకోవాల్సిందే: సైరస్ పూనావాలా

క‌రోనా వైరస్ నివారణ టీకాల వల్లే సాధ్యం. ఇప్పటికే దేశంలో కోవిషిల్డ్ అందజేస్తున్నారు. అయితే దీనిపై చైర్మన్ సైరస్ పూనావాల స్పందించారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత.. యాంటీ బాడీలు తగ్గుతాయని చెప్పారు. ఆరు నెలల తర్వాత మరో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఇటు కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమ‌తిపై సైర‌స్ పూనావాల కీలక వ్యాఖ్య‌లు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37FUf3L

0 comments:

Post a Comment