ఆఫ్ఘనిస్థాన్లో తుపాకీతో పాలన సాగించే ఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని కీలక దేశాలు స్పష్టంచేశాయి. భారత్ సహా అమెరికా మరో 12 దేశాలు ఈ మేరకు తీర్మానం చేశాయి. ఐక్యరాజ్య సమితిలో ఆయా దేశాల ప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు దాదాపు వశం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ దేశ ప్రభుత్వం శాంతి చర్చలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VSHiBq
Friday, August 13, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment