వర్గ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తాడిపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇదే నియోజకవర్గ పరిధిలో హింస చోటు చేసుకుంది. అయితే, అవే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ కు పెట్టని కోటగా ఉన్న తాడిపత్రిలో ఎదురు దెబ్బ తగిలింది. అనంతపురం ఎంపీగా..తాడిపత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జేసీ వారసులు ఓడిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cUqZb2
Thursday, March 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment