దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాల్సిందే. లేదంటే ఇతర ప్రాంతాల నుంచి నిరసనలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాదిగ హెచ్చరించారు. 'దళితబంధు'ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్తో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో వరంగల్లోని బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iCQ1QO
దళితబంధు అన్నీచోట్ల అమలు చేయాలి.. లేదంటే నిరసనలు: ఎమ్మార్పీఎస్
Related Posts:
నిమ్మగడ్డకు తాత్కాలిక ఉపశమనం.. ఇక హైకోర్టుకు డాక్టర్ సుధాకర్..! అదే జరగనుందా..?అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వైసీపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా వేదికను కూల్చేసి … Read More
అదో పెద్ద కుంభకోణమే, జే ట్యాక్స్, జగన్ డీఎన్ఏలోనే అవినీతి: లోకేష్ తీర్మానంఅమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్… Read More
కన్నా చిన్నకోడలు అనుమానాస్పద మృతి.. ఫ్రెండ్ ఇంటికి వెళ్లి.. ఏపీ బీజేపీ చీఫ్ ఫ్యామిలీలో విషాదం..మాజీ మంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కన్నాలక్ష్మీనారాయణ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కోడలు సుహారిక గురువారం అ… Read More
పాకిస్తాన్ విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో రెండు బ్యాగులు స్వాధీనం..ఏముందో తెలుసా?కరాచీ: వారం రోజుల క్రితం పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 90కి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఇక ఈ విమాన ప్రమాదం… Read More
జగన్ తో పాటు గవర్నర్ , మాజీ న్యాయమూర్తి కనగరాజ్ కూడా టార్గెట్ ..కోర్టు తీర్పు ప్రతిపక్షాలకు అస్త్రంనిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు జగన్ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. ఒకపక్క వైయస్సా… Read More
0 comments:
Post a Comment